Friday, 31 July 2026 12:08:19 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు...

జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్

Date : 30 July 2026 09:34 PM Views : 6

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులు రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కారణం గా గోదావరి నదీ పరివాహక (పాంతంలో చేపల వేటపై నిషేధం ఉండటం వలన మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని గురువారంజిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినది ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని మరియు సరదాగా ఈత కొట్టడానికివెళ్లకూడదని హెచ్చరించడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులు సూచిస్తున్నామన్నారు.రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కారణంగా గోదావరి నదీ పరివాహక (పాంతంలో చేపల వేటపై నిషేధం ఉండటం వలన మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు. మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినది ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని మరియు సరదాగా ఈత కొట్టడానికి గాని వెళ్లకూడదని హెచ్చరించారు. చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం జాలీలు, వలలు అమర్చిన యెడల తక్షణమే వాటిని తొలగించవలసిందిగా మత్స్య శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దీన్ని పాటించని యెడల మత్స్యకారుల యొక్క లైసెన్సు మరియు సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడనని తెలియజేయబడుతుం దన్నారు. ముఖ్యంగా గోదావరి ప్రవాహిక మండలాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. మీ యొక్కగామపంచాయతీ పరిధిలో టామ్ టామ్ ద్వార చేపల వేటకు వెళ్లరాదని అందరినీ అప్రమత్తం చేయవలసిందిగా మత్స్య శాఖ వారు కోరుచున్నారు. గోదావరి మరియు రిజర్వాయర్లలో చేపల వేట నిషేధం ఉన్నది కనుక అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :