ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులు రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కారణం గా గోదావరి నదీ పరివాహక (పాంతంలో చేపల వేటపై నిషేధం ఉండటం వలన మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని గురువారంజిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినది ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని మరియు సరదాగా ఈత కొట్టడానికివెళ్లకూడదని హెచ్చరించడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లాలోని మత్స్యకారులు సూచిస్తున్నామన్నారు.రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కారణంగా గోదావరి నదీ పరివాహక (పాంతంలో చేపల వేటపై నిషేధం ఉండటం వలన మత్స్య కారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు. మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల సూచన ప్రకారం చేపల వేట నిషేధించబడినది ఎవరు కూడా చెరువులు, వాగులు, కాలువులు దగ్గరకు చేపల వేటకి వెళ్లకూడదని మరియు సరదాగా ఈత కొట్టడానికి గాని వెళ్లకూడదని హెచ్చరించారు. చెరువులు, కుంటల దగ్గర చేపల కోసం జాలీలు, వలలు అమర్చిన యెడల తక్షణమే వాటిని తొలగించవలసిందిగా మత్స్య శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దీన్ని పాటించని యెడల మత్స్యకారుల యొక్క లైసెన్సు మరియు సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడనని తెలియజేయబడుతుం దన్నారు. ముఖ్యంగా గోదావరి ప్రవాహిక మండలాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. మీ యొక్కగామపంచాయతీ పరిధిలో టామ్ టామ్ ద్వార చేపల వేటకు వెళ్లరాదని అందరినీ అప్రమత్తం చేయవలసిందిగా మత్స్య శాఖ వారు కోరుచున్నారు. గోదావరి మరియు రిజర్వాయర్లలో చేపల వేట నిషేధం ఉన్నది కనుక అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Admin
E Nivas News