ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని బిజెపి కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో అంబెడ్కర్ కూడలి దగ్గర 77వ ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ జాతీయ పతాక ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గం తిరుపతి, బొమ్మనా భాస్కర్ రెడ్డి, బండము మల్లారెడ్డి, డాక్ట ర్. మహ్మద్ రఫి, జిల్లెల శ్రీశైలం, గంట అంకయ్య, మండల ప్రధాన కార్యదర్శులు ఆత్మకూరి స్వామి యాదవ్, బొంతల రవీందర్, గోగు ల రాజేష్, మంత్రి సునీల్, ఇంజమూరి సదానందం. బొడ్డు శివ, బొడ్డు ఆశయ్య, ఐలి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News