ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్ కు చెందిన బింగి రాజేందర్ (45)గట్టు మల్లన్న స్వామి దర్శించు కోవడానికి గుట్ట పైకి ఎక్కుతుండగా హార్ట్ స్టోక్ తో చనిపోయాడు. పడిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అతడిని లేపుతుండగా లేపకపోవడం లేవకపోవడంతో హతసులయ్యారు. చనిపోయాడని తెలిసిన కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరిని కలచి వేసింది.
Admin
E Nivas News