Tuesday, 28 July 2026 06:16:17 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం...! ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సిపిఎం కృషి

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ

Date : 05 February 2026 11:07 PM Views : 190

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షట్టిపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సిపిఎం లక్ష్యమని రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ళ ఆశయ్య తెలిపారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం 9వ వార్డు సిపిఎం అభ్యర్థి దుంపల రంజిత్ కుమార్ (సుత్తి కొడవలి నక్షత్రం)గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు.9వవార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు , వార్డు అభివృద్ధి కొరకు సిపిఎం ప్రజల పక్షాన ఉండిపోరాడుతుందన్నారు. గత 15 ఏళ్లుగా విద్యార్థి, కార్మిక, ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న దుంపల రంజిత్ కుమార్ కు 9వ వార్డు ప్రజలందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కె. బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్ , లక్ష్మి, అఖిల్, అనిత తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: