ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నేటి నుంచి సంగారెడ్డి జిల్లా లో జరగనున్న అండర్ 14 బాలికల కబడ్డీ విభాగం రాష్ట్రస్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థిని పుట్ట సంజన ఎంపికైనట్లు ప్రిన్సిపల్ బి శ్యామల తెలిపారు. మంథని మైనారిటీ పాఠశాలలో 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న సంజన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచి 69వ రాష్ట్రస్థాయి ఆటలు పోటీలకుఎ ఎంపిక కావడం పట్ల పాఠశాల పిఇటీ స్వర్ణలత పాఠశాల సిబ్బంది అభినందించారు.
Admin
E Nivas News