Tuesday, 28 July 2026 07:40:00 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..! కార్మికుల హక్కుల కోసం పోరాడుతాం..

మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు

Date : 01 July 2026 10:17 PM Views : 71

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. బుధవారంసింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.మంచిర్యాలజిల్లాలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కబంధహస్తాల్లో సింగరేణి మాయమయ్యేలా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే తమ అనుకున్న తప్పులు సాధించగలుగుతామని సింగరేణిని కాపాడుకుంటామని సూచించారు.సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై తదితర అంశాలపై చర్చించారు. సింగరేణి సంస్థను పరిరక్షించాల్సిన అవసరం, కార్మికుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సదస్సులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు,కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, కార్మికులు, ప్రజలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :