Tuesday, 28 July 2026 07:12:02 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పుర పోరులో కాంగ్రెస్ విజయకేతనం..! అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు

దొంత అంజలి నర్సయ్య

Date : 14 February 2026 12:01 AM Views : 129

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పుర పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. 1 వ వార్డులో బుద్దె సిద్దార్థ ( బీజేపీ ) 2 వ వార్డులో దొంత అంజలి నర్సయ్య( కాంగ్రెస్ ) 3వ వార్డులో పెట్టం తిరుపతి ( బి.ఆర్.ఎస్ ) 4 వ వార్డులో మోత్కూరి రాజేశ్వరి (కాంగ్రెస్) 5 వ వార్డులో శనిగారపు చిన్నయ్య (కాంగ్రెస్) 6 వ వార్డులో తోట సువర్ణ (కాంగ్రెస్) 7 వ వార్డులో బోడరాజు (కాంగ్రెస్) 8 వ వార్డులో రాందేని జమున (బిఆర్ఎస్) 9 వ వార్డులో వడ్డేపల్లి రాజలింగం (కాంగ్రెస్) 10 వ వార్డులో పెండెం పద్మ (కాంగ్రెస్)11 వ వార్డులో సూరం చంద్రమౌళి (కాంగ్రెస్) 12 వ వార్డులో పర్వీన్ సుల్తాన్ (కాంగ్రెస్)13 వ వార్డులో బిరుదుల సత్యనారాయణ (కాంగ్రెస్) 14 వార్డులో మైలారం సుధాకర్ (బి.ఆర్. ఎస్) 15వ వార్డులో గోపే సుజాత (కాంగ్రెస్) వీరందరూ 15 వార్డులలో విజయం సాధించారు. కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :