Tuesday, 28 July 2026 11:42:20 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

లక్షెట్టిపేట లో కాలేశ్వరంజోనల్ కార్యాలయ భవనం ప్రారంభం

Date : 03 January 2026 10:54 PM Views : 590

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కాలేశ్వరం జోన్ జోనల్ కార్యాలయాన్ని జోనల్ అధికారి గిరిజ ప్రారంభించారు. అనంతరం జోనల్ అధికారి మాట్లాడుతూ జనవరి 6 లోపు కార్యాలయాలను ప్రభుత్వ సెక్టార్ భవనాలలోకి మార్చవలసిందిగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, నిన్నటి వరకు మంచిర్యాల ఎం సి సి లోని ప్రైవేట్ భవనములో కొనసాగిన కాళేశ్వరం జోన్, జోనల్ కార్యాలయం లక్షెట్టిపేట లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయములో గల ప్రత్యేక భవనములోనికి మార్చామన్నారు. జోనల్ కార్యాలయప్రారంభ కార్యక్రమంలో జోనల్ ఆఫీసర్ తో పాటు, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వరరావు, కార్యాలయ సిబ్బందినవీన్, ధర్మేందర్, లక్ష్మణ చారి, నాగరాజు, జ్యోతి, లక్షెట్టిపేట కళాశాల వైస్ ప్రిన్సిపల్ గీతాంజలి, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ శిరీష, మంజుల, శ్రీలత, రజిత, సూపర్ ఇండెంట్ కుసుమ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ సాయికుమార్, రేవతి పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :