Monday, 02 March 2026 04:58:08 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

సీ.ఎం. కప్ క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఎం.జే. పి. విద్యార్థులు...

Date : 14 February 2026 09:02 PM Views : 55

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎం కబ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ కె. పురుషోత్తం తెలిపారు. ఫిబ్రవరి13 న రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు వివిధ క్రీడాంశాలలోనిర్వహించడం జరిగిందన్నారు. మంచిర్యాల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల ( పురుషుల) నుండి 12 మంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను కనబరిచి వివిధ క్రీడా అంశాలలో పథకాలను గెలిచారన్నారు. క్యారం విభాగంలో 20 సంవత్సరాల బాలుర కేటగిరీలో ఎన్. నితిన్, బి. గణేష్, గోల్డ్ మెడల్స్ అలాగే ఆట్యా పాట్యా విభాగంలో 17సంవత్సరాల బాలుర విభాగంలో ఎన్. సచిన్, ఎల్.గణపతి గోల్డ్ మెడల్స్, అదేవిధంగా, పి ప్రణయ్ , పి. వెంకట్, పి. ధనుష్ ,పి.విష్ణువర్ధన్ 20 సంవత్సరాల రెస్లింగ్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు . ఈ సందర్భంగా పథకాలు గెలుపొందిన క్రీడాకారులను, ఫిజికల్ డైరెక్టర్ కొట్టే దేవేందర్ ని ఆదిలాబాద్ ఆర్. సి.ఓ. సేరు శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.పురుషోత్తం కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :