Wednesday, 29 July 2026 08:11:44 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

2029 లో చూసుకుందాం రండి..! వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనా తేల్చుకుందాం...

2034 ఎన్నికల్లో సైతం విజయం మాదే... సీఎం రేవంత్ రెడ్డి

Date : 20 April 2026 11:46 PM Views : 116

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2029 లో జరిగే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు నేను తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 2034 ఎన్నికల్లో సైతం మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరి పల్లెలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ భైరవుడి సంకలో చేరి నువ్వు ప్రజాపాలన పోవాలి, కెసిఆర్ పాలన రావాలి మాట్లాడతావా అని జీవన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఒక సంవత్సరం పదవి లేకుండా ఆగలేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్తు, సిలిండర్, సన్న బియ్యం తదితర పథకాలను కూడా ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా 20 లక్షల ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. కనీసం నువ్వు డబుల్ బెడ్ రూమ్లు ఎన్ని ఇచ్చావో నాకు తెలవదా అన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నావని అవి నిర్మించిన అనతి కాలంలోనే పిల్లర్లు కృంగిపోయాయని వాటిని ఇప్పుడు మరమ్మత్తు చేసే బాధ్యత నా పైన పడిందని అయినా కూడా మొక్కవోను ధైర్యంతో మళ్లీ వాటిని ధరితగర్జన రిపేరు చేయిస్తానని అందుకోసమే మేడిగడ్డ రావడం జరిగిందన్నారు.

ఎన్డీఏ చైర్మన్ అనిల్l జైన్ తో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన అనంతరం ఏడో బ్లాక్ వద్ద వెళ్లి పనులను పరిశీలించారు. చేస్తున్న పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం కేసీఆర్ టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. అలాగే రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వివేక్ పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ ఎంపీ గడ్డం వంశి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :