Tuesday, 28 July 2026 11:41:49 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

స్వచ్ఛంధ సంస్థల వార్షికోత్సవాలను విజయవంతం చేయండి

కొండేల మారుతి

Date : 06 October 2025 06:54 PM Views : 482

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని విద్యార్థి యువత స్వచ్ఛంద సంస్థ 42 వసంతాలు, యశస్సు సమాచార వేదిక 40 వసంతాల వేడుకలను విజయ వంతం చేయాలని కొండేల మారుతి కోరారు. సొమవారం సంస్థాగత కార్యాలయంలో సమాచార ఆహ్వాన పత్రిక లను గట్టు నాగన్న ఆవిష్కారించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ రెండు వేలకు పైగా స్ఫూర్తి, ప్రయోజిత కార్యాక్రమాలు, చారిత్రాత్మక సమాచార సంచికల ఆవిష్కరణ, ప్రముఖుల సత్కార వీచీకలుగా యశస్సు శ్రేష్ఠ పతాకలై సంస్థ 40 వసంతాలు పూర్తి చేసుకున్నాయన్నారు. ఈ నెల12 న హైదరాబాద్ లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆడిటోరియంలో ఉత్సవం నిర్వహిస్తున్నమన్నారు. శ్రేయోభిలాషులు హాజరై విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు నాగన్న, తాటి బుచ్చయ్య గౌడ్, రామడుగు మారుతీ రావు, పోరెడ్డి వెంకట రెడ్డి, నారమల్ల కృష్ణ, కొమురవెల్లి, సత్యనారాయణ, పోతు జోతిరెడ్డిలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :