Wednesday, 17 June 2026 02:33:35 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

Date : 15 June 2026 10:00 PM Views : 13

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని వంజిరి గ్రామ రైతు వేదికలో జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన వరి మరియు కంది విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పంటల మార్పిడి ప్రక్రియకు రైతులందరూ సహకరించాలని, అంతర పంటలు వేసి లబ్ధి పొందాలని తెలిపారు. లక్ష బస్తాల మక్కలను ఈసారి కౌటాల మరియు కాగజ్ నగర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించామని, రైతులకు చాలా లాభం జరిగిందని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ మనోహర్, ఏవో రామకృష్ణ, సర్పంచు గౌత్రే లక్ష్మి, ఉపసర్పంచ్ డోంగ్రే భరత్, పిఐసిఎస్ చైర్మన్ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :