ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : భూపాల పల్లి పట్టణ అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారిం చి అభివృద్ధి దిశలో తీసుకువె ళ్లాలనే అభిప్రాయంతో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు నూతన మున్సిపల్ పాలక వర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి భీమనాదుని సత్యనా రాయణ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్పర్సన్ అంబాల శ్రీనివాస్ వారి కార్యా ల యంలో కలిసి,ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాలువాలతో స న్మానించి శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు చొరవతో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి మరిన్ని నిధులు సమకూర్చేలా కృషి చేయాలని కోరారు. పట్టణాన్ని అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రత్యేక స్థానంలో నిలిపేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, భూపాల పల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న కోతుల బెడద, వీధి కుక్కల సమస్య,డ్రైనే జీ లోపాలు, రోడ్ల దుస్థితి వంటి సమస్యలపై తక్షణ చర్యలుతీసుకో వాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే పాలకవర్గానికి నిజమై న పరీ క్ష అనివారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గోనెభాస్కర్,భాగ వతం బిక్షపతి,షేర్ కుమార్, పాసిగంటిశ్రీనివాస్, కుసుమరాజయ్య, పినుమళ్ళ రమేష్,మామిడి శ్రీకాం త్.తదితరులు పాల్గొన్నా రు.
Admin
E Nivas News