Monday, 02 March 2026 03:22:46 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్

Date : 01 March 2026 08:37 AM Views : 19

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : భూపాల పల్లి పట్టణ అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారిం చి అభివృద్ధి దిశలో తీసుకువె ళ్లాలనే అభిప్రాయంతో జిల్లా పద్మశాలి సంఘం నాయకులు నూతన మున్సిపల్ పాలక వర్గాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి భీమనాదుని సత్యనా రాయణ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్‌పర్సన్ అంబాల శ్రీనివాస్ వారి కార్యా ల యంలో కలిసి,ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాలువాలతో స న్మానించి శుభా కాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు చొరవతో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి మరిన్ని నిధులు సమకూర్చేలా కృషి చేయాలని కోరారు. పట్టణాన్ని అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రత్యేక స్థానంలో నిలిపేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, భూపాల పల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న కోతుల బెడద, వీధి కుక్కల సమస్య,డ్రైనే జీ లోపాలు, రోడ్ల దుస్థితి వంటి సమస్యలపై తక్షణ చర్యలుతీసుకో వాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారమే పాలకవర్గానికి నిజమై న పరీ క్ష అనివారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గోనెభాస్కర్,భాగ వతం బిక్షపతి,షేర్ కుమార్, పాసిగంటిశ్రీనివాస్, కుసుమరాజయ్య, పినుమళ్ళ రమేష్,మామిడి శ్రీకాం త్.తదితరులు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :