Monday, 14 September 2026 06:05:29 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఘనంగా మహా మండల పడి పూజ...

శరణు ఘోషతో పోరెత్తిన అభినవ శబరిమల...! పూజకు హాజరైన మంత్రి అడ్డూరి లక్ష్మణ్

Date : 27 December 2025 08:48 PM Views : 220

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అభినవ శబరిమలిగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గురుస్వామి శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో మహా మండలపూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి ఏట గూడెం అభినవ శబరిమలలో వేలాదిమంది స్వాములు దీక్షలు తీసుకోవడంతో పాటు ఇక్కడే మాలలు కూడా విరమణ చేస్తుంటారు. వచ్చిన స్వాములందరికీ మకరజ్యోతి దర్శనం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని మకర సంక్రాంతి వరకు ఈ ఆలయంలో గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర లోని పలు జిల్లాల నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడే మాల వేసుకుని మాల విరమణ కూడా చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన ఇదే ప్రాంతంలో మకరజ్యోతి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమీపాన్ని సత్యదేవుని ఆలయంతో పాటు సాయిబాబా ఆలయాలు కూడా ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వచ్చిన భక్తులు స్వాములంతా ముందుగ ఆలయాల సమీపంలో గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: