Saturday, 13 June 2026 01:15:28 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

అంగన్వాడి కేంద్రానికి ఫ్యా న్ అందజేసిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి

Date : 11 March 2026 09:57 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండ లంలోని చిదినేపల్లి లో అం గన్వాడి కేంద్రంలో ఫ్యాన్ లే కపోవడంతో స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి. బుధవారం ఫ్యాన్ అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి విద్యా ర్థిని విద్యార్థులకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు గురవు తుంటే తమ దృష్టికి రాగానే పిల్లల కోసం ఫ్యాన్ అందజే యడం జరిగింద ని అన్నారు.గ్రామ పంచాయతీ లో ఏ సమస్య ఉన్న తమదృష్టికి తీసుకురావాలని. ప్రజాపాల న ప్రగతి ప్రణాళిక కార్యక్ర మాలు ప్రతి గ్రామ గ్రామాన చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామమంతా మెరుపులు మెరిసేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాలన్నీ పారిశు ద్ధంతో నిండి ఉన్న రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేసి.బ్లీచింగ్ చేపిస్తున్నామన్నారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య.అంగన్వాడీ ఆయమ్మ పొట్ట రాజేశ్వరి.గ్రామస్తులు అక్క పాక వెంకటేష్.నీలల రవి.తోపా టు గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :