ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండ లంలోని చిదినేపల్లి లో అం గన్వాడి కేంద్రంలో ఫ్యాన్ లే కపోవడంతో స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి. బుధవారం ఫ్యాన్ అందజే శారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి విద్యా ర్థిని విద్యార్థులకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు గురవు తుంటే తమ దృష్టికి రాగానే పిల్లల కోసం ఫ్యాన్ అందజే యడం జరిగింద ని అన్నారు.గ్రామ పంచాయతీ లో ఏ సమస్య ఉన్న తమదృష్టికి తీసుకురావాలని. ప్రజాపాల న ప్రగతి ప్రణాళిక కార్యక్ర మాలు ప్రతి గ్రామ గ్రామాన చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామమంతా మెరుపులు మెరిసేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాలన్నీ పారిశు ద్ధంతో నిండి ఉన్న రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేసి.బ్లీచింగ్ చేపిస్తున్నామన్నారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య.అంగన్వాడీ ఆయమ్మ పొట్ట రాజేశ్వరి.గ్రామస్తులు అక్క పాక వెంకటేష్.నీలల రవి.తోపా టు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News