ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సంక్రాంతి పండగ సందర్భంగా గురువారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల. ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆశీస్సులతో కంధిసతీష్ అన్న యువ సైన్యం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న "ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్" పోటీలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సహకార సంఘం చైర్మన్ కొట్నాకతిరుపతి ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోయిడి వెంగల్ రావు, మాజీ ఎంపీపీలు జాబు కాంతారావు, మోటపలుకుల గురువయ్య, సర్పంచ్ లు పెంట సత్తయ్య, చిలుకూరి మహేష్, శంకరవ్వ, తాజా మాజి ఎం.పీ.టీ.సీ లు ముత్యాల. శ్రీనివాస్, బొడ్డు.కమలాకర్, వనపర్తి. రవి, ఉప సర్పంచ్ లు తిరుపతి నాయక్,ఫయాజ్ భాయ్, మాజీ ఉప సర్పంచ్ సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కన్నక. జంగు, బండ.రాకేష్, తోట. రవి, నాయకులు దాధా భాయ్, కొత్తపెల్లి నర్సయ్య, సాదం బాపు, మాజీ సర్పంచ్ అడై. కాంతారావు, సందేల. తిరుపతి, తత్ర వేంకటి, తోడసం. జంగు, యువ సైన్యం సబ్యులు బోడకుంట వెంకటేష్, సల్లు భాయ్, సందేలా శ్రీదర్, సందేలా వంశీ, అంజి, సాయి విఘ్నేష్, దుర్గం రవీందర్, లింగన్న, రాకేష్, అనిల్, సునీల్, (బిట్టు)వర్షిత్, (టిల్లు) గుండా. రాజేందర్ తధితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News