Wednesday, 29 July 2026 12:01:37 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

అవినీతి అక్రమాల వల్లే టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారు

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అయితే ప్రకాశ్ రెడ్డి

Date : 19 April 2026 10:50 PM Views : 238

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహాదేవపూర్ మండలంలో మేడిగడ్డ ప్రాజెక్టులు జరిగిన అవినీతి అక్రమాల వల్లే 2003లో జ రిగిన ఎన్నికల్లో ప్రజలు టి ఆర్ఎస్ పార్టీని ఓడించిన, ఆపార్టీ నాయకులకు వైఖ రిలోమార్పురావడంలేదని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు,ఈజిసి కౌ న్సిల్ మెంబర్ దండు రమే ష్ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్యలు అ న్నారు.ఆదివారం కాటారం మండల కేంద్రంలో విలేకరు ల సమావేశంలో వారు మా ట్లాడుతూ నిన్నటి రోజు మే టి గడ్డను సందర్శించి టిఆర్ ఎస్ నాయకులు చేసిన వా క్యాలను ఖండించారు.కోట్లా ది రూపాయల అవినీతికి పా ల్పడి ముసలి కన్నీరు కారు స్తున్నటిఆర్ఎస్ నాయకుల ను ప్రజలు నమ్మరని అన్నా రు.రైతు సంక్షేమమేధ్యేయం గా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు మర మ్మతులు చేపట్టి రాష్ట్ర రై తాంగ సాగునీరు త్రాగునీరు అందిస్తుందని అన్నారు.మే డిగడ్డప్రాజెక్టువద్దనాటకాలు ఆడిన టిఆర్ఎస్ నాయకు లు ప్రజలకు బహిరంగ క్షమా పణలు చెపాలని డిమాండ్ చేశారు.నస్తూర్ పల్లి సీఎం పర్యటనను రైతులు మహి ళలు ప్రజలంతా పాల్గొని వి జయవ చేయాలని కోరారు. కాటారం ఏఎంసీ చైర్పర్సన్ తిరుమల కాంగ్రెస్ పార్టీ మ హిళరాష్ట్రఉపాధ్యక్షురాలు అంగూర్ సుగుణ డిసిసి జనరల్ సెక్రెటరీ కుంభం స్వప్న డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డియూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ చీమల సందీప్ యూత్ ప్రెసిడెంట్ మహేష్ శ్రీనివాస్ రాజు మ హేష్ డైరెక్టర్ నరసయ్య. మహిళా ప్రెసిడెంట్ జాడి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :