ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహాదేవపూర్ మండలంలో మేడిగడ్డ ప్రాజెక్టులు జరిగిన అవినీతి అక్రమాల వల్లే 2003లో జ రిగిన ఎన్నికల్లో ప్రజలు టి ఆర్ఎస్ పార్టీని ఓడించిన, ఆపార్టీ నాయకులకు వైఖ రిలోమార్పురావడంలేదని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు,ఈజిసి కౌ న్సిల్ మెంబర్ దండు రమే ష్ జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్యలు అ న్నారు.ఆదివారం కాటారం మండల కేంద్రంలో విలేకరు ల సమావేశంలో వారు మా ట్లాడుతూ నిన్నటి రోజు మే టి గడ్డను సందర్శించి టిఆర్ ఎస్ నాయకులు చేసిన వా క్యాలను ఖండించారు.కోట్లా ది రూపాయల అవినీతికి పా ల్పడి ముసలి కన్నీరు కారు స్తున్నటిఆర్ఎస్ నాయకుల ను ప్రజలు నమ్మరని అన్నా రు.రైతు సంక్షేమమేధ్యేయం గా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు మర మ్మతులు చేపట్టి రాష్ట్ర రై తాంగ సాగునీరు త్రాగునీరు అందిస్తుందని అన్నారు.మే డిగడ్డప్రాజెక్టువద్దనాటకాలు ఆడిన టిఆర్ఎస్ నాయకు లు ప్రజలకు బహిరంగ క్షమా పణలు చెపాలని డిమాండ్ చేశారు.నస్తూర్ పల్లి సీఎం పర్యటనను రైతులు మహి ళలు ప్రజలంతా పాల్గొని వి జయవ చేయాలని కోరారు. కాటారం ఏఎంసీ చైర్పర్సన్ తిరుమల కాంగ్రెస్ పార్టీ మ హిళరాష్ట్రఉపాధ్యక్షురాలు అంగూర్ సుగుణ డిసిసి జనరల్ సెక్రెటరీ కుంభం స్వప్న డిసిసి వైస్ ప్రెసిడెంట్ రాజిరెడ్డియూత్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ చీమల సందీప్ యూత్ ప్రెసిడెంట్ మహేష్ శ్రీనివాస్ రాజు మ హేష్ డైరెక్టర్ నరసయ్య. మహిళా ప్రెసిడెంట్ జాడి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News