Saturday, 13 June 2026 02:20:28 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా గంట కిరణ్మయి నియామకం

Date : 12 January 2026 06:56 PM Views : 319

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : శాతవాహన యూనివర్సిటీ లో చదు వుతున్న గంటా కిరణ్మయి రెండవ సారి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా నియమితులయ్యారు. గతంలో ఈమె భూ పాలపల్లి నగర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం వచ్చింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 44 వ రాష్ట్ర మహాసభ లు జనవరి 3,4,5 తేదీ లలో శంషాబాద్ కేంద్రంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి పరిషత్ కార్య కర్తలు పాల్గొని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల పైన చర్చించి తీర్మానాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రావు ల కృష్ణ నూతన రాష్ట్ర కార్యవర్గన్నీ ఎన్నుకున్నారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ విభాగ్ పెద్దలకు, తోటి కార్యకర్తలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. అనునిత్యం విద్యారంగ సమస్యల పరి ష్కారాన్నికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఆమె నియామకం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :