Saturday, 13 June 2026 02:24:29 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

భూమి ఆక్రమించినట్టు ఆరో పణలు చేయడం సరైనది కాదు.

Date : 24 February 2026 07:55 PM Views : 236

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని పోతుల వాయి శివారులో గుడిదేవుని వెంకటస్వామికి సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నట్టు ఆరోపణలు చేయడం సరైనది కాదని చీర్ల సమ్మిరెడ్డి. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరి 27.న గుడి దేవుని వెంకటస్వామి. దగ్గర నుండి పోతులు వాయి శివారు సర్వేనెంబర్ 23 5.లో 295. చదరపు గజాల భూమి ని కొనుగోలు చేశానని అట్టి భూమికి 17.లక్షల 70 వేలను ముట్ట చెప్పానని. పేర్కొన్నారు.1,47,000 నగదుగా. మూడు లక్షలు చెక్కు ద్వారా ఇచ్చానని పేర్కొన్నారు. గుడి దేవుని వెంకటస్వామి 5179/ 20 21.డాక్యుమెంట్ ద్వారా ములుగులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్లో ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రంలో చేయించి దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తి ఈ రోజు తప్పుడు ఫోర్జరీ ఇంటి యజమాన్య ధ్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోతులు వాయి శివారు సర్వేనెంబర్ 235. 251.245. గుడిదేవుని వెం కటస్వామి భూమిని ఆక్రమించుకున్నారన ఆరోపిస్తూ ఇట్టి భూమిని తిరిగి ఇప్పిస్తామన్న ముత్యాల సత్యం. అజ్మీర చంద్రు నా యక్. అజ్మీర సమ్మయ్యకు. మాకు ఎలాంటి సంబంధంలేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలో నా పేరుతో పాటు జగన్ నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గార్ల మీద అసత్య నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :