Wednesday, 29 July 2026 09:11:35 PM
# రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు...

లక్షెట్టిపేట సబ్ జైల్ లో ప్రత్యేక వైద్య శిభిరం

Date : 10 April 2026 12:57 AM Views : 285

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట సబ్ జైల్ లో మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆదేశాల మేరకు ప్రత్యేకవైద్య నిపుణుల చేత ప్రత్యేక వైద్య శిభిరం నిర్వహించినట్లు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో కంటిపరీక్షలు , క్షయ వ్యాధి పరీక్షలతో పాటు షుగర్, బీపీ పరీక్షలు ,చెస్ట్ ఎక్స్ రే , హెచ్ ఐవి, హెపటైటిస్ బి పరీక్షలు నిర్వహించి మందులనుఅందజేశారు .ఈ సందర్భంగా ఖైదీలకు ఆరోగ్య విద్య, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు మానవ జీవనశైలితో వచ్చే మార్పుల వలన కలిగే వ్యాదుల వలన మరియు వ్యక్తిత్వ వికాసం పై ఖైదీలకు అవగాహనకల్పించారు . ఈ వైద్య శిభిరం లొ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ప్రసాద్ , డాక్టర్ సుధాకర్ నాయక్ , వైద్యులు డాక్టర్ విద్య , డాక్టర్ వినోద్ , ఆప్తాల్మిక్ ఆఫీసర్ శంకర్, డెమో బుక్క వెంకటేశ్వర్లు, సీహెచ్ ఓ నాందేవ్, లింగారెడ్డి, హెచ్ ఓ లు లక్మణ్ స్వామి, దేవేందర్, ఐసీటీసీ కౌన్సిలర్ ఆంజనేయులు, టీబీ సూపర్ వైజర్ సురేష్, హెల్త్ సూపర్ వైజర్ శోభ, ల్యాబ్ టెక్నీషియన్ అజీజ్ ఖాన్, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ ఇసాక్ అహ్మద్ మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :