Wednesday, 29 July 2026 12:07:41 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ప్రచారాలతో మ్రోగుతున్న పట్టణాలు..! ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు

అభివృద్ధి చేస్తామంటూ హామీలు ఇస్తున్న వైనం...

Date : 08 February 2026 09:28 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మేయర్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు చేస్తున్న ప్రచారాలతో పట్టణాలు మారు మ్రోగుతున్నాయి. కేవలం ఒకటే రోజు ప్రచార నిమిత్తం మిగిలి ఉండడంతో కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి ఇండిపెండెంట్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు వారిదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాల హామీలు ఇస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధి చేసే నాయకులను ఆశీర్వదించాలని పోటీ చేస్తున్న అభ్యర్థులు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రముఖ పార్టీల తరపున పోటీలు ఉన్న అభ్యర్థులు తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు తెలుపుతూ వారు ప్రచారం కొనసాగిస్తూనే మరోవైపు ఓటర్లకు మద్యంతో పాటు డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. స్వతంత్ర పార్టీ అభ్యర్థులు కూడా కనీసం ఒక్కసారైనా మాకు పట్టం కడితే మా సత్తా చూపిస్తామంటూ వారు కూడా తామేం తక్కువ లేదన్నట్లు ఓటర్లను కైవసం చేసుకునే రంగంలో దిగారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో పాటు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు అలాగే బీజేపీ ముఖ్య నాయకులు కూడా తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాలు చేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ముఖ్య పార్టీలు తరఫున పోటీ చేసే అభ్యర్థులు వారి యొక్క కేంద్ర నాయకులు కూడా పిలిపించుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం కార్నర్ మీటింగ్ లో మంత్రులు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చూపిస్తూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఏదిఏమైనా ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారు అన్న విషయం సర్వత్ర ఆలోచించాల్సి అవసరం లేకపోలేదు అన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :