Wednesday, 17 June 2026 01:30:23 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే...

Date : 15 June 2026 07:21 AM Views : 14

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వగృహములో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ను కొమరం భీమ్ ఆసిఫాబాద్ మాజీ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాదరావులు సన్మానించారు. అనంతరం వారు ఆసిఫాబాద్ నియోజకవర్గం లోనిసాగు నీటి ప్రాజెక్ట్ ల మరమ్మత్తులు, కాలువలు పూర్తిచేయాలనీఅసంపూర్తి బ్రిడ్జి లను పూర్తి చేయాలనీ, మారుమూల గ్రామాలకు బీటి రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేయాలనీ,నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనీ, సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి డి ఎం ఎఫ్ టి, సి ఎస్ ఆర్ నిధులు మంజూరు చేయాలనీ, ఆసిఫాబాద్ నియోజకవర్గము లోని 242 గ్రామ పంచాయతీల గ్రామాల మౌళిక వసతుల కొరకు ఎస్ డి ఎఫ్ నిధులు మంజూరు చేయాలనీ, ఉషగాం లో నివసిస్తున్న హోజా తెగ వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ, గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనీ నూతనంగా విధ్యుత్ సబ్ స్టేషన్ లు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :