Monday, 14 September 2026 02:10:57 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్యుత్ బస్సులను ఆర్టీసిలకే ఇచ్చి సంస్థను బలోపేతం చేయాలి..

సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

Date : 20 March 2026 07:26 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి బలోపేతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు నాయకుల కమిటీ సమావేశం మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో కామ్రేడ్ సంకె రవి జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు మహిళా కార్మికులు పని చేస్తున్న పని ప్రాంతాల్లో "రైట్ టు సిట్" పై క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కై కార్మికుల సమస్యల పరిష్కరానికై మార్చి 24నడిపోల ఎదుట ధర్నాలు చేయడం జరుగుతుందని, కార్మికొద్యమా నేత బిటీఆర్ వర్ధంతి, డా,బిర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామజిక సమస్యలపై క్యాంపేయాన్ కు సీఐటీయు పిలుపు నిచ్చింది.సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే క్యాపెయిన్లో కార్మికులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐటీయు పిలుపు నిచ్చింది.ఈ సమావేశంలో ఎస్. వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి, జి. ప్రకాష్, సిహెచ్ దేవదాస్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: