ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని 20 మంది పాస్టర్స్, పాస్టర్ అమ్మలకు పొడేటి వెంక గౌడ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో మంగళవారం చీరల పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ , కన్వీనర్ సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మెట్టు రాజు కళ్యాణి , మాజీ వార్డ్ మెంబర్ ముత్తె తిరుపతి మరియు వివిధ చర్చిల పాస్టర్స్ ,పాస్టర్ అమ్మలు పాల్గొన్నారు.
Admin
E Nivas News