Monday, 14 September 2026 12:37:04 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

13వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సాయి ప్రియా నరసింహ రెడ్డికి యువత ఏకగ్రీవ మద్దతు..

యూత్ నాయకులు ఉప్పల మధు, అక్కినపల్లి భాస్కర్

Date : 05 February 2026 01:55 PM Views : 430

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు లో కాంగ్రెస్ పార్టీకి యువత నుంచి బలమైన మద్దతు లభించింది. యూత్ నాయకులు ఉప్పల మధు, అక్కినపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సాయి ప్రియా నరసింహ రెడ్డికి తమ పూర్తి మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా యువ నాయకులు ఉప్పల మధు, అక్కినపల్లి భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఫ్రీ బస్, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు 2లక్షల వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీర, రైతు భరోసా, వంటి ప్రజాహిత కార్యక్రమాలు, యువతకు అవకాశాలు కల్పించే విధానాలు తమను ఆకర్షించాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా నడిపించేందుకు ఐక్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ మద్దతు కార్యక్రమంలో 13వ వార్డు యూత్ నాయకులు దేవరశెట్టి గణేష్, భయ్యా మహేష్, దేవరశెట్టి ఉమేష్, కొడిపిగంటి కరుణాకర్, ముదిరెడ్డి నరేష్ రెడ్డి, వెర్మరెడ్డి సంతోష్ రెడ్డి, దేవరశెట్టి చిన్న గణేష్, భయ్యా రవి, భయ్య శ్రీను, సునీల్, ఏదులాపురం రాజు, రంజిత్, పడిదం సాయి, యుగంధర్ రెడ్డి, వెన్నె మహేష్, తదితరులు పాల్గొన్నారు,

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: