Wednesday, 17 June 2026 02:32:41 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

Date : 15 June 2026 09:52 PM Views : 33

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాటమే తన లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆమెకు కరీంనగర్ చౌరస్తా నుండిఉత్కూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తెలంగాణ రక్షణ సేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా పేద ప్రజల బతుకులలో ఏమాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పేద ప్రజలు ఏదో ఒక రకమైన ఇబ్బందుల్లో ఉన్నారని వారందరికీ న్యాయం జరగాలంటే తమ ప్రభుత్వం వచ్చాక వారందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తా అన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులందరికీ ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఫీజు లేకుండా విద్యను అందించే పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. అలాగే ఇప్పటికీ పేద ప్రజలకు సరైన వైద్యం లేక ఎంతో మంది విగత జీవులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంతో మంది యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారందరికీ కూడా నా ప్రభుత్వం వచ్చాక ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తానని అన్నారు. అనంతరం కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాల నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల బతుకులు మార్చే అంతవరకు నిద్రపోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ జనార్ధన్, ని షాలేనిన్, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: