ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బేతమల్ల సహదేవ్ ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారం మాజీ వైస్ ఎంపిపి దొంగళి నర్సయ్య, సీరోలు మాజీ ఎంపిటిసి భోజ్య నాయక్, సీనియర్ నాయకులు తగరం వెంకన్న, తట్టుపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి పోతుగంటి వెంకన్న , జర్నలిస్ట్ సహదేవ్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Admin
E Nivas News