Wednesday, 29 July 2026 12:06:12 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ హెల్ప్ డెస్క్ ప్రారంభం...

Date : 28 April 2026 05:17 AM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు డిగ్రీలో చేరడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ పేరుతో షెడ్యుల్ విడుదల చేసింది. విద్యార్థుల సౌకర్యం కోసం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ డెస్క్ ని ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ సోమవారం ప్రారంభించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ కోసం ఏమైనా సందేహాలు ఉంటే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని, డిగ్రీలో చేరడానికి అన్ని రకాల సమాచారాన్ని దోస్త్ హెల్ప్ డెస్క్ ద్వారా పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు హెల్ప్ డెస్క్ ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేరుగా సంప్రదించ వచ్చని లేదా ఇంటి నుండే హెల్ప్ డెస్క్ ఇంచార్జీ శ్రీనివాస్ గారిని 80089 48148 ఫోన్ నంబర్లో సంప్రదించి తగిన సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఎక్కడి నుండైనా డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించు కోవచ్చని తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ లలో పారదర్శకత లభిస్తుందని తెలిపారు. దోస్త్ రిజిస్ట్రేషన్ లేకపోతే డిగ్రీ అడ్మిషన్ కు అర్హులు కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శంకరయ్య, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, స్వప్న, మహేష్, సతీష్ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :