Wednesday, 29 July 2026 09:11:12 PM
# రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు...

విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలి

ప్రిన్సిపల్ సిహెచ్. మంగ

Date : 01 April 2026 10:37 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు విద్యకి పరిమితం కాకుండా వృత్తి నైపుణ్య విద్యలో కూడా భాగస్వాములు కావాలని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల,కళాశాలలో 2026 వేసవి కాల వృత్తి విద్య కోర్సును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా భవిష్యత్తులో రాణించాలంటే వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టమని ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్చుకున్నట్లయితే జీవితానికి ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈకోర్సును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ శిక్షణ కీలక పాత్ర పోషించడం ఖాయమని వృత్తి విద్యా కోర్సు బోధకుడు కొట్టే మహేష్ తెలిపారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :