Monday, 14 September 2026 12:36:05 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కెసిఆర్ ను తిట్టడానికి మీటింగ్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

Date : 22 April 2026 09:53 PM Views : 383

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఈ నెల 20న,కాటారం మండలంలోని నస్తూరు పల్లి,గ్రామ పరిధిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభ.కేవలం.మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర రావు.ను తి ట్టించడానికే మీటింగ్‌ పెట్టించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌.సీ.ఎం.మాట లు విని సమాజమంతా అసహిం చుకుంటున్నరని,మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధుకర్ అన్నారు.కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో బుధవారం విలే కరు లసమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్,తో కలిసి ఆయన మాట్లాడారు, ఈసందర్భంగా మధుకర్, మాట్లాడుతూముఖ్యమంత్రి వస్తే ఈప్రాంతానికి అభి వృద్ది బాటలు పడాలే,ఆరుగ్యారెం టీల అమలుపై ప్రజలకు సమా ధానం చెప్పాలని,కాళేశ్వరం.కూ లిందన్నసీఎంకాన్వాయ్‌లో ఎలా వెళ్లిండో చెప్పాలే రాష్ట్రాన్నిదేశంలోనేఅగ్రగామిగా నిలిపిననా యకుడు కేసీ ఆర్‌ మిమ్మ ల్నిచింత బరిగెలతో కొట్టే రోజులు దగ్గర లోనే ఉన్నయ ని,ఆనాడుతెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగా ణాకు వ్యతి రేకంగా ఆనాటి సీ.ఎం.కిరణ్ కుమా ర్ రెడ్డి.నీ వల్లెంకుంటకుతీసు కువ చ్చి తెలంగాణ వాదాన్ని అణి చివేయాలని చూసిన ఈ శ్రీధర్‌, ఈనాడు తెలంగాణ ఉద్యమనేత మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టించ డానికే కాటారం మండలంలో మీ టింగ్‌ పెట్టి సీ.ఎం.రేవంత్‌రె డ్డిని తీసుకువచ్చాడని,ఆరో పించారు. నస్తూరిపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పాలన పేరుతో నిర్వహించిన మీ టింగ్‌ కాటారం మండలాన్నే అపవి త్రం చేసిందన్నారు.రేవంత్‌ రెడ్డి గొం తెత్తి మాట్లాడితే గొప్పగాఅ ను కుం టున్నాడేమోగానీ ఆయన మాట లు విని సమాజమంతా అసహిం చు కుందని అన్నారు.ముఖ్యమం త్రి అనే విషయాన్ని మర్చిపోయి మురికినోటితోనో టికచ్చినట్లు మా ట్లాడాడని,ఒక మాజీ ముఖ్య మం త్రి,తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి కొడు తామంటాడా అని అగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బుద్ది లేకుండా మట్లాడుతుంటే పక్కనే బుద్ది ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల నిలువ రించాలి కదా అన్నారు.అంటే కావా లనే కే సీఆర్‌ను తిట్టించడం కోస మేఇక్కడ మీటింగ్‌ పెట్టించాడని అర్థం అవుతుందన్నారు.ఆనాడు పీ.వీ.నర్సింహ రావు,నాలుగు సార్లు మంథనికి ప్రాతినిధ్యం వహించా రని,ఆయనకు ఓట్లు వేసి గెలిపిం చుకున్న గడ్డ మంథని అని ఆయన గుర్తు చేశారు.ప్రజాపాలన ప్రభు త్వం ఇచ్చిన హమీలన్నీ అమలు చేసిం దని గొప్పలు చెప్పుకుంటు న్నారని,ఆరు గ్యారెంటీలు,420, హమీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజ లకు సమాధానం చెప్పాలన్నారు. సన్నబియ్యం,ఉచిత బస్సు,ఉచిత కరెం టు,గ్యాస్‌ సబ్సీడీల గురించి చెప్పి భుజాలు చరుసు కుంటు న్నారని,ఇచ్చిన హమీలె న్నీ అనే విషయాన్ని ఎందుకు చెప్పడం లేద న్నారు.మానీఫెస్టో కమిటి చైర్మన్‌ ఈ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ రాసిన గ్యా రెంటీ కార్డులో నాలుగే ఉన్నయా అని ప్రశ్నించారు.అందులో మహి ళలకు2500,రైతులకు15వేలు, కౌలు రైతులకు ఇస్తమన్నవి ఏవీ అని ప్రశ్నించారు.పించన్‌లు పెంచ కుండా,యువ వికాసం అమలు చే యకుండా గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.మూడేళ్లకు 3వేల ఇండ్లు మంజూరీ చేసిండ్లవి అవి కూడా ఎన్నికలు వచ్చిన సమయం లోనే ఓట్ల కోసం ఇచ్చారని ఆయన విమర్శించారు.తెలంగాణ ఉద్యమా న్ని నడిపించి తెలంగాణ రా ష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన నా యకుడు కేసీఆర్‌ని చెట్టు కు కట్టేసి కొడుతా అంటారా,చిన్నా పెద్దా అనే తేడాలే కుండా మాట్లా డటం ఎంత వరకు సమంజస మ న్నారు.ఇప్పటికైనా నోరు అదుపు లో పెట్టుకుని మాట్లాడాలని ఆయ న సవాల్ విసిరారు.ఈకార్యక్ర మంలో స్థానిక సర్పంచ్ పంతకాని సడవలి.టిఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అధ్యక్షులు జోడు శ్రీనివాస్, తో పాటు ప్రతాపగిరి సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు.ప్రజాప్రతి నిధు లు,నాయకులు ఆత్కూరి బాల రాజు.యువనాయకులు,జక్కు శ్రావణ్.గాలి సడవలి.వెంకట స్వా మి. మనోహర్.మహిళలు,అభిమా నులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :