Tuesday, 28 July 2026 07:01:03 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఉమ్మడి పార్టీల సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం...

Date : 07 December 2025 12:50 PM Views : 412

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సరళ సోనియా-కిరణ్ కు కాంగ్రెస్ పార్టీ,బీజేపీ పార్టీ,టీఆర్ఎస్ పార్టీ,కూల సంఘాల నాయకులు ఉమ్మడి అభ్యర్థి కి మద్దతుగా తెలుపు శనివారంప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సీనియర్ న్యాయవాది కారుకూరి సురేందర్ పాల్గొని మాట్లాడుతూ కొర్విచెల్మ అభివృద్ధిలో భాగంగా అన్ని పార్టీల నాయకులతో,మాట్లాడి గ్రామపంచాయతీ పరిధిలోని కూల సంఘాల నాయకులు మరియు ప్రజల కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా సరళ సోనియా-కిరణ్ కు మద్దతుగా భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు వెళ్ళి ప్రచారం చేశారు.ఈ ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ కోరిక మేరకు కొర్విచెల్మ గ్రామం పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నాయకులు,స్థానిక నాయకులతోపాటు ఇంటి ఇంటికి వెళ్ళి ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వారిలో ధరణి మధుకార్,రేంక రవి,సందేల శేశీ, ప్రచారం చేసిన వారిలోకుమ్మరికుంట ప్రశాంత్, లెగిశెట్టి హరీష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దసాని వేణు,మౌళి సార్,ముత్తె వేంకటేష్,సీనియర్ నాయకులు కారుకురి బాలయ్య,తిరుపతి, ముద్దసాని తిరుపతి, మల్యాల రమేష్,అప్పని తిరుపతి,రమేష్, హనుమాన్లు, రాజయ్య,సీనియర్ సీజన్ అధ్యక్షుడు సేపురీ శంకర్ గౌడ్,గ్రామం వివిధ పార్టీల నాయకులు,రాజయ్య, లచ్చన్న,అత్తయ్య, కార్యకర్తలు,కూల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :