Monday, 14 September 2026 07:32:02 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రతాపగిరి పంచాయతీలో నర్సరీనీ ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వరరావు

ప్రతాపగిరి పంచాయతీలో నర్సరీనీ ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వరరావు

Date : 03 March 2026 03:44 AM Views : 239

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం ప్ర తాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం నర్సరీ పనులు ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపదరావు 89వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జన్మదిన వేడుకల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్వీటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ అజాత శత్రువు అయిన స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలు పలు అభివృద్ధి పథకాలు కొంత మేర ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి బియ్యన రాజయ్య. గ్రామస్తులు జక్కుల ఐలయ్య. జక్కుల రాజయ్య. రాగం లక్ష్మయ్య. గుంటి కిష్టయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: