Thursday, 30 July 2026 12:37:23 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

మండల స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీ

Date : 20 December 2025 06:39 PM Views : 219

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు తెలంగాణ గణిత ఫోరం పెద్దపల్లి జిల్లా విభాగం సూచనల మేరకు శనివారం మంథనిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) మండల స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో మంథని మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. గణిత ప్రతిభా పాటవ పోటీకి ఆంగ్ల మాధ్యమం నుండి 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి బహుమతి ఎన్. పరమేష్, రెండవ బహుమతి ఎం. జోత్స్న జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మంథని, తృతీయ బహుమతి ఎన్. ధనుష్ జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ మంథని, రెసిడెన్షియల్ విభాగంలో ప్రధమ బహుమతి కె.సాయి వినయ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మంథని, రెండవ బహుమతి ఈ. శ్రీ వల్లి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ మంథని, తృతీయ బహుమతి ఆర్. విశాల్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మంథని విద్యార్థులు గెలుపొందగా వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంశా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ సుమలత, వివిధ పాఠశాల గణిత ఉపాధ్యాయులు, టిఎంఎఫ్ మండల శాఖ బాధ్యులు ఎన్. పరంజ్యోతి, ఎస్.శ్రీనివాస్ పరిశీలకులుగా శ్రీ జి.భరత్ రెడ్డి లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: