Tuesday, 28 July 2026 08:28:29 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

రాజారాం పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కలిసిన నాయకులు..

Date : 22 July 2026 11:28 PM Views : 73

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా రాజారాం పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆ గ్రామ నాయకులు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సర్వే నెంబర్ 292లో 20 గుంటల భూమిని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తామని అలాగే మరో రెండెకరాల భూమిని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి ఉచితంగా భూమిని ఇవ్వడానికి ఏలేటి రాజారాం రెడ్డి వారసులు ఏలేటిచంద్రారెడ్డి, అనిల్ రెడ్డిలు ఇస్తామని మంత్రికి తెలిపారు . కాగా ఈ మూడు భవన నిర్మాణాలకు తొందరగా నిర్మించినట్లయితే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు కోరారు. అంతేకాకుండా రాజారంపల్లి బస్టాప్ వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులను కూడా ఆపాలని కోరారు. దీనికి మంత్రి స్పందించి వెంటనే ప్రభుత్వం అనుమతులు తీసుకొని నిర్మాణాలు ప్రారంభించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్,ఉపసర్పంచ్ మేరుగు జంపన్న (జానీ) మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి మల్లేశం, ఏలేటి అనిల్ రెడ్డి లు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :