Tuesday, 15 September 2026 04:27:38 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Date : 02 November 2025 06:48 PM Views : 264

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 10 నుండి 12 వరకు వరంగల్ లో జరిగే పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆహ్వాన సంఘం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో చెదిరిపోని చరిత్రను లిఖించింది. ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకొని నేను దేశవ్యాప్తంగా అర్ధ శతాబ్దానికి పైగా విద్యార్థుల గొంతుకగా పనిచేస్తూ ఉజ్వలమైన చరిత్రను సృష్టించిందన్నారు. మతోన్మాద, చాందసవాదులకు పాలకవర్గాలకు సింహా స్వప్నమైందన్నారు. విద్యార్థి సంఘం కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పరిమితమే కాకుండా నిరుద్యోగ, మహిళ, రైతంగా, కార్మిక ఉద్యమాలకు బాసటగా పి డి ఎస్ యు నిలుస్తుందన్నారు. విద్యార్థులను కూడగట్టి ఉద్యమాన్ని ఉద్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం 2020, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మోడీ గత 12 ఏళ్లుగా అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో విపత్కార పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న విద్యారంగానికి అనేకమైన హామీలు ఇచ్చి విఫలమైందని ఆరోపించారు. ఈ తరుణంలో విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించి విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ లో జరిగే పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యుపిడిఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్, విజయ్ శ్రావణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :