Monday, 14 September 2026 02:39:02 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జూన్ నెలలో 2 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..

Date : 25 May 2026 09:19 AM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణసీఎం రేవంత్ రెడ్డిసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్ష తన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ లో పేదల ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిది ద్దాలని కంకణం కట్టుకుంది.జూన్ 1 నుంచి ఇందిర మ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2. లక్షల 50 వేల ఇళ్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి విడత కింద పేద వర్గాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంతాజాగా రెండో విడత ఇందిర మ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రెండో విడ తలో భాగంగా రాష్ట్రం లోని లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇందిర మ్మ ఇండ్లు మంజూరు కు అనుమతి ఇచ్చిం ది. అయితే, తొలి విడతలో ప్రారంభిం చిన ఇందిరమ్మ ఇండ్ల లో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జర గాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్వహించి న సర్వేల ప్రకారం15వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివాసం ఉంటున్నా రని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిం ది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్న సమయం లో మంజూరు చేసి, పూర్తికాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా హైదరా బాద్ మహానగరంలో క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గా ల్లోని పేదలకు లక్ష ఇండ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది.కొలాం ఆదివాసీలకు కుము రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను జూన్1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పా రు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందు కు కావాల్సిన భూ సేకరణ, పునరావా సం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన కు రూ.587 కోట్లను కేటాయిస్తూ.. తెలంగా ణ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :