Tuesday, 28 July 2026 08:34:37 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మతం మారితే ఎస్సీ హోదా వర్తించదని హైకోర్టు తీర్పు...

Date : 19 July 2026 11:47 PM Views : 47

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మతం మారితే ఎస్సీ హోదా ఉండదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్పిం చింది.ఈ తీర్పును రక్షించాలని ఏపీలోని బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్, వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ తీర్పులో లోపాలు లేవని రివ్యూ చేయా ల్సిన అంశాలేవి లేవని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 24న హైకోర్టు వెలువరించిన తీర్పు యధాతధంగా రాజాగా సుప్రీంకోర్టు అమలు చేసింది . బాపట్ల జిల్లా పిట్ల వాని పాలెం మండలం కొత్తపాలెం లో 2021 లో జరిగిన ఘటన నేపథ్యంలో చింతల ఆనంద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రార్థన ముగించుకొని వెళు తున్న సమయంలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో అక్కల రామి రెడ్డి,తో సహా మరో ఐదుగురు పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో తాను క్రైస్తవ మత స్థుడ నని పేర్కొన్న ఆనంద్ కు ఎస్సీ హోదా ఆధా రంగా అల్ట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి, న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కేసును విచారిం చిన హైకోర్టు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీక రిస్తే రాజ్యాంగపరం గా ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆనంద్ కు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగి లింది,హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం ఈ తీర్పును వెలువరించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: