ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో గురువారం మంథని పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు మంథని సీఐ బి రాజు పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డిసిపి, గోదావరిఖని ఏసీపీ హాజరుకానున్నట్లు సిఐ తెలిపారు.
Admin
E Nivas News