ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని: మంథని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గామాత నిమజ్జన వేడుకలు శనివారంతో ముగిసాయి. దుర్గామాత భవాని దీక్షా పరులతో పాటు పట్టణంలోని భక్తులు నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. భజనలు చేస్తూ భక్తి పాటలు, నృత్యాల, కోలాటాలతో అమ్మవారి నిమజ్జన ఊరేగింపు వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Admin
E Nivas News