Wednesday, 29 July 2026 01:38:31 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆద్వర్యంలో రక్తదానం

Date : 04 November 2025 10:33 PM Views : 311

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హుతాత్మ దివాస్ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంథనిలోని కృష్ణా ల్యాబులో రక్త దానం, గ్రూప్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మంథని ప్రఖండ సహా కార్యదర్శి నామిని నాగేష్ మాట్లాడుతూ 1992 అయోధ్య మొదటి కరసేవలో అమరులైన రామ్ కొఠారి శరత్ కొఠారి సోదరుల ఆత్మ బలిదానాలని స్మరిస్తూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు, గ్రూప్ టెస్ట్ చేపించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ రక్తం దాతలుగా స్పందించడానికి ఎల్లప్పుడూ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భజరంగ్ దళ్ మంథని ప్రఖండ ప్రముఖ్ నరేడ్ల రాజేష్ మాట్లాడుతూ కేంద్రీయ బజరంగ్ దళ్ ఆదేశానుసారం ఈ రక్త పరీక్ష కార్యక్రమం నిర్వహించామని ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి సేవ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ కార్యకర్తలు భోగే సందీప్, తాటి రాము, ఉడుత రాంబాబు, చింతకింది చరణ్, మిట్టపల్లి రోహిత్, అట్టం చిన్నా, బొడ్డు కుమార్ ,పంకజ్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :