Sunday, 13 September 2026 07:03:53 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి

కాటారం ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తీర్మల సమ్మయ్య

Date : 30 March 2026 08:03 PM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటా రం.గ్రామపంచాయతీ లోని అంగడి బజార్ కాలనీలో ఉ ద్యానవన శాఖవారు రైతు లకు ఉచిత విత్తనాల పంపి ణి కార్యక్రమంనీ చైర్ పర్సన్ పంతకాని తీర్మాల సమ్మ య్య.ప్రారంభించారు. ఈసందర్బంగాతీర్మాలమాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లోనకిలీ విత్తనలతో రైతులకు అధిక నష్టం కలుగుతుంది,ఈ నకి లీ విత్తనాలను అరికట్టి ప్ర భుత్వ ఆధ్వర్యంలో రైతుల కు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తుందని అన్నా రు,రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచన చేసారు,సుమా రు వంద మంది రైతులు ఈ విత్తనాలను ఉచితంగా తీసుకున్నారు. ఈ కార్యక్ర మంలో కాటారం మాజీ ఎం పీపీ పంతకాని సమ్మయ్య, భూపెల్లి రాజు,ఆత్మ కూరి కుమార్,గంట రాజబాపు, బోడ్డు రాజశేఖర్,మారపాక రాజేంద్రప్రసాద్,రైతులు దుర్గం తిరుపతి,గంట సమ్మ య్య, బొమ్మనా రాజబాపు, సిబ్బంది రాందాస్, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :