ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ ప్రచార సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చేరాల రంజిత్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు కబీర్ ఖాన్, చిటూరి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నియమించారు. గ్రామంలో ఉత్సాహవంతుడైన రంజిత్ ను నియమిస్తూయూత్ కమిటీ తరఫున నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సోదారి కల్పన దేవయ్య. రంజిత్ కు ప్రత్యే కంగా కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News