Thursday, 30 July 2026 12:39:54 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నిరుపేద కుటుంబనికి 50కేజీల బియ్యం, నిత్యవసర సరుకుల సహాయం చేసిన బోడ రమేష్ నాయక్

Date : 09 January 2026 05:48 PM Views : 213

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన బానోతు వాల్య, ఇటీవలే మరణించగా, వారి దశ దిన ఖర్మ సందర్భంగా మానవతా దృక్పథంతో బోడ రమేష్ నాయక్ ముందుకు వచ్చి 50 కేజీల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని మాకులతండా గ్రామస్తులు.బోడ రమేష్ నాయక్ సేవా భావాన్ని చూసి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, మాకుల తండా యువకులు ఇస్లావత్ బాల నాయక్, బానోతు రఘు, బోడ లచ్చ నాయక్, బోడ పీక, బానోతు సీతారాం సాధు, బానోతు మల్చుర్, బోడ వాసు, కాశ్య, బోడ అనిల్ కుమార్, భూక్య సంతోష్ కుమార్, బాదావత్ ప్రభాస్, బోడ అనిల్, బోడ తరుణ్, బోడ వాసు, గుగులోత్ శివాజీ, గుగులోత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :