ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన బానోతు వాల్య, ఇటీవలే మరణించగా, వారి దశ దిన ఖర్మ సందర్భంగా మానవతా దృక్పథంతో బోడ రమేష్ నాయక్ ముందుకు వచ్చి 50 కేజీల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని మాకులతండా గ్రామస్తులు.బోడ రమేష్ నాయక్ సేవా భావాన్ని చూసి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, మాకుల తండా యువకులు ఇస్లావత్ బాల నాయక్, బానోతు రఘు, బోడ లచ్చ నాయక్, బోడ పీక, బానోతు సీతారాం సాధు, బానోతు మల్చుర్, బోడ వాసు, కాశ్య, బోడ అనిల్ కుమార్, భూక్య సంతోష్ కుమార్, బాదావత్ ప్రభాస్, బోడ అనిల్, బోడ తరుణ్, బోడ వాసు, గుగులోత్ శివాజీ, గుగులోత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News