Monday, 14 September 2026 01:22:47 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

చివరి రోజు అదే భక్తజన సందోహం...

జనం నుండి వనానికి చేరుకున్న వన దేవతలు

Date : 01 February 2026 08:50 AM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేడారంలో గత నాలుగు రోజులుగా మేడారం మహా కుంభమేళా చివరి రోజు అయిన శనివారం కూడా లక్షలాదిమంది భక్తులు వచ్చి వనదేవతలను పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం ఆదివాసి పూజారులు దేవతలకుసంబంధించిన ఆడబిడ్డలు, సంబంధికులు కూడా వనదేవతలను వనానికి తీసుకువెళ్ల సమయంలో గద్దల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. నాలుగు గంటల పోలీసు భద్రత మధ్య తిరిగి సమ్మక్కను చిలకలగుట్ట కంక వనంలోకి తీసుకెళ్లగా సారలమ్మను కన్నెపల్లకితీసుకువెళ్లారువీరితోపాటుగోవిందరాజు,,పగిడిగిద్ద రాజులను కూడా వారి స్థలాలకు తీసుకెళ్లారు. అమ్మవార్లకు తీసుకువెళ్లే సమయంలో ప్రత్యేక పూజలు సమయంలో లైట్లను పూర్తిగా ఆర్పి వేసిఆదివాసిపూజారులు నిర్వహించారు. ఈ మహా జాతరలో దాదాపు కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు మమ్మల్ని చల్లగా చూడాలని పూజలు చేసి అమ్మవారికి ఇష్టమైన మేకలు కోళ్లు బలి ఇచ్చి సహ పంక్తి భోజనాలు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రి సీతక్క అక్కడే ఉండి పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేయడంతో ప్రజలంతా ఆనందం ఆనందాల మధ్య దర్శనం చేసుకుని ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్లిపోయారు. ఘట్టం నేటితో ముగిసింది. దీంతో పోలీస్ యంత్రాంగంతోపాటు ఆయా శాఖల అధికారులు ఊపిరి పిలుచుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: