Saturday, 13 June 2026 02:21:12 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

గ్రామ ప్రజలు ఉచిత విద్యుత్ ను వినియోగించుకోవాలి..!

లబ్ధిదారులకు గృహజ్యోతి పత్రాల పంపిణీ చేసిన సర్పంచ్ బోడ సోములు

Date : 16 January 2026 02:35 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేకోవాలని అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ సోములు అన్నారు. అబ్బాయి పాలెం గ్రామంలో గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు ఉపయోగించుకున్న వినియోగదారులకు సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారం మేరకు, ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కు 82 లక్షల 62 వేల 498 మంది కుటుంబాలు గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తును వినియోగం పొందుతున్నట్లు తెలిపారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,593 కోట్ల సబ్సిడీనీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీనివల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరెంటు బిల్లులు కట్టలేకుండా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు చెల్లించి లబ్ధిదారులకు సబ్సిడీని వర్తింపజేసినట్లు సోములు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎస్.కె షరీఫ్, కారోబార్ అలవాల యాదగిరి, వివో అధ్యక్షురాలు ఎస్ కె చాందిని, ఎలక్ట్రిసిటీ లైన్మెన్ భాస్కర్, తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :