Saturday, 12 September 2026 11:34:47 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మదర్ థెరిస్సా పొదుపు సమితి లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలి

Date : 29 August 2026 09:46 AM Views : 67

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథనిలో మదర్ థెరిస్సా మహిళ పొదుపు సమితి ఆర్థిక అవకతవకలు/ పారదర్శకత లోపం పై చట్ట పరమైన విచారణ జరపాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆర్టిఐ ద్వారా కోరినట్లు నామని హరీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొదుపు సంఘంలో జరుగుతున్న పలు అంశాలపై విచారణ జరపాలని ఆర్టిఐ దరఖాస్తులో కోరారు. మదర్ థెరిస్సా సంస్థకు సంబంధించిన అనుమతులు, పరిమితులు, పొదుపు సంస్థ ప్రారంభ తేది నుండి నేటి వరకు ఉన్న సభ్యుల సంఖ్య తెలుపాలన్నారు. పొదుపు సమితి లావాదేవీలు, రుణాలు ఇవ్వడం, వడ్డీ వసూళ్లపై అనుమానాలు ఉన్నాయన్నారు. క్రిస్టియన్ మిషనరీ కి సంబంధించిన లోడి సంస్థతో ఎలాంటి సంబంధంలేని మదర్ థెరిస్సా పొదుపు సమితి లావాదేవీలు ఆడిట్ జరుగుతున్నాయా లేదా అంశాలపై సమగ్ర విచారణ జరిపి బహిరంగపరచాలని కోరారు. తమది రిజిస్టర్డ్ సొసైటీ అని సొసైటీ నిబంధనలకు లోబడి లావాదేవీలు నిర్వహిస్తున్నామని మదర్ థెరిస్సా పొదుపు సమితి మేనేజర్ మేకల మల్లేశం తెలిపారు. తమ పొదుపు సంస్థ పై ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే అన్ని వివరాలు వెల్లడిస్తామని మేనేజర్ మేకల మల్లేశం

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :