Thursday, 30 July 2026 12:27:15 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జులై 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం...

కేవైసీ పూర్తి చేయకపోతే ఆగస్టు నుంచి నిలిపివేత..

Date : 21 July 2026 10:15 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డుదారులు జులై 31లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 76 శాతం రేషన్ కార్డులకు ఈ-కేవైసీ పూర్తికాగా మిగిలిన 24 శాతం కార్డుదారులవివరాలను అధికారులు రేషన్ డీలర్లకు పంపించారు. గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయని కార్డులకు ఆగస్టు నెల నుంచి రేషన్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు రేషన్ కోల్పోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రంలో వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆగస్టులోగా పూర్తి చేయకపోతే ఇబ్బందులు పడాల్సివస్తుంది అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: