Wednesday, 29 July 2026 12:43:00 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు

Date : 20 January 2026 10:08 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సన్రైజ్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసి సంవత్సరం గడిచినందున క్లబ్ సభ్యులు ప్రధమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే ఎస్టేట్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాసబత్తిని సతీష్, మక్సుద్, బోడ లక్ష్మణ్ నాయక్, ఉపేందర్, వెంకన్న, యాకయ్య, రవి తదితరులు పాల్గొని దాతలను, క్లబ్ సభ్యులను అభినందించారు. వారు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ప్రశాంతతకు, ఉల్లాసానికి,శరీర దృఢత్వానికి దోహదపడతాయని నేటి సమాజంలోని యువత చెడు వ్యసనాల బారిన పడకుండా జీవనశైలిని మార్చుకుంటూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెర్సీ, ట్రాక్ దాతలు ఆదిత్య జువెలర్స్ మోత్కూరి చంద్రమౌళి, లూబీ పంప్స, ప్రదీప్ రెడ్డి, క్రికెట్ బ్యాట్ దాతలు బోడ లాక్పతి నాయక్, హనుమంత్ యాదవ్, బోడ లక్ష్మణ్, బానోత్ మహేందర్, సన్రైజ్ క్లబ్ సభ్యులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా దాతలను శాలువాతో సత్కరించిన సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు కెప్టెన్ నరేష్, వైస్ కెప్టెన్ దసరా, బోడ శీను (జ్యోతి రిపోర్టర్), బోడ రవి, రాజా, బాలు, హరీష్, రవి రాణా, అశోక్, కృష్ణ, ఎర్ర రవి, వెంకటేష్, ఇతర సభ్యులు సత్కరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :