Tuesday, 28 July 2026 05:26:16 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కేజీబీవీ ఎస్ఓ పై చర్యలు తీసుకోవాలి

డివైఎఫ్ఐ,కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి

Date : 01 January 2026 10:03 PM Views : 197

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేక విద్యార్థి తీవ్ర ఇబ్బందులు పడుకున్నారని ఆరోపిస్తూ కేజీబీవీ ప్రత్యేక అధికారి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఎస్ ఓ లది ఆడింది ఆట పాడింది పాటలాగా జిల్లాలో కనబడుతుం దని సరైన మెనూ అందించకపోవడంతో విద్యార్థులు అవస్థలకు గురవుతు ఆస్పత్రి పాలై జ్వరాలతో మరణిస్తున్నారని డివైఎఫ్ఐ, కెవిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంగాల నాయకులు మాట్లాడుతూ నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాంకిడి మండలంలో కేజీబీవీ ఎస్ఓ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులని మానసికంగా మాటలతో ఇబ్బంది పేడుతున్నారని, ఇన్సూరెన్స్ విద్యార్థులు గత నెలలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఎస్ ఓ ను తొలగించాలని విద్యార్థులు ధర్నా చేయడం జరిగిందన్నారు. ఎస్ ఓ దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్ష్యం చేసే ఎస్ ఓ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, కెవిపిఎస్ జిల్లా నాయకులు వడ్లూరీ మల్లేష్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: