ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రo లో ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన పతకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనీ జిల్లా కిసాన్ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాధవరపు వెంకట రమణ రావు.దండేపల్లి మండల అధ్యక్షులు రవిగౌడ్ బందెల.హాజీపూర్ మండల అధ్యక్షుడు గడ్డం స్వామి రెడ్డి.మండల ఉపాధ్యక్షులు వనపర్తి రాకేష్.జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు పచ్చవెంకటేశ్వర్లు.మాజీ ఉప సర్పంచ్ దుమ్మని సత్తయ్య, గుర్రం రాజయ్య. మండల నాయకులు నల్లెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News